విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడేజనసేన అధికార ప్రతినిధి లక్ష్మణరావు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంరేపు సీఎం వైయస్ జగన్ నామినేషన్మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను
ఎంపీల నినాదాలతో దద్దరిల్లిన లోక్సభ
09 Feb 2018 11:59 AM
న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని వెల్లోకి వెళ్లి వైయస్ఆర్సీపీ ఎంపీలు నినాదాలు చేయడంతో లోక్సభ దద్దరిల్లింది. శుక్రవారం లోక్సభ ప్రారంభం కాగానే ఎంపీలు వెల్లోకి దూసుకెళ్లారు. సభ్యుల ఆందోళనతో లోక్సభ 12 గంటలకు వాయిదా పడింది.