వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీల ధ‌ర్నా

ఢిల్లీ: ప‌్ర‌త్యేక హోదా సాధ‌న‌కు వైయ‌స్ఆర్‌సీపీ పార్ల‌మెంట్ వేదిక‌గా పోరాటం కొన‌సాగిస్తోంది. శుక్ర‌వారం ఉద‌యం పార్టీ ఎంపీలు పార్ల‌మెంట్లోని ప్ర‌ధానద్వారం వ‌ద్ద ధ‌ర్నా నిర్వ‌హించారు. ప్ర‌త్యేక హోదా ఆంధ్రుల హ‌క్కు అంటు నిన‌దించారు.

తాజా వీడియోలు

Back to Top