మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
పార్లమెంట్లో వైయస్ఆర్సీపీ ఎంపీల ఆందోళన
12 Mar 2018 11:33 AM
ఢిల్లీ: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైయస్ఆర్సీపీ ఎంపీలు దేశ రాజధాని ఢిల్లీలో తమ నిరసన కొనసాగిస్తున్నారు. సోమవారం పార్లమెంట్లో పార్టీ ఎంపీలు ఆందోళన చేపట్టారు. లోక్సభ ప్రారంభం కాగానే వెల్లోకి దూసుకెళ్లిన ఎంపీలు ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు. ఎంపీల నినాదాలతో లోక్సభ కొద్దిసేపటికే వాయిదా పడింది.