మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
వెంకయ్యనాయుడును కలిసిన వైయస్సార్సీపీ ఎంపీలు
03 Aug 2017 11:54 AM
న్యూఢిల్లీః ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడను వైయస్సార్సీపీ ఎంపీలు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈనెల 5న ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. కాగా, ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి వైయస్సార్సీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది.