మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
అవిశ్వాస నోటీసుపై చర్చ జరపండి
20 Mar 2018 11:30 AM
ఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ పార్లమెంట్లో ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చకు అనుమతించాలని వైయస్ఆర్సీపీ ఎంపీలు స్పీకర్ను కోరారు. మంగళవారం వారు స్పీకర్ను కలిశారు. సభ సజావుగా లేదంటూ వాయిదా వేయొద్దని విజ్ఞప్తి చేశారు. చర్చ జరపాల్సిందే అని చేతులు జోడించి స్పీకర్ను వేడుకున్నట్లు, వాయిదా వేయవద్దని స్పీకర్ను కోరినట్లు ఎంపీలు పేర్కొన్నారు. అలాగే ఏపీకి ప్రత్యేక హోదా సాధనకు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలంటూ జేడీఎస్, అన్నా డీఎంకేలను వైయస్ఆర్సీపీ ఎంపీలు కోరారు.