మూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్
కేంద్ర మంత్రిని కలిసిన వైఎస్సార్సీపీ ఎంపీలు
06 May 2016 3:17 PM
న్యూఢిల్లీ) రైల్వే మంత్రి
సురేష్ ప్రభు ని వైయస్సార్సీపీ ఎంపీలు కలిశారు. విశాఖ కు ప్రత్యేక రైల్వే జోన్
ఇప్పించాలని విన్నవించారు. పునర్ వ్యవస్థీకరణ చట్టంలో స్పష్టంగా రైల్వే జోన్
గురించి ప్రస్తావించినట్లు గుర్తు చేశారు. ఉత్తరాంధ్రకు, మిగిలిన ప్రాంతాలకు ఎంతో
ఉపయోగం కలుగుతుందని వివరించారు.