విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతంస్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందిసీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డుపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతంపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతం21వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంస్టేట్ క్రిస్టియన్ మైనారిటీ అఫైర్స్ ఎలక్షన్ కో-ఆర్డినేటర్ల నియామకం
స్పీకర్ను కలువనున్న ఎంపీలు
06 Jun 2018 10:43 AM
న్యూఢిల్లీ: ప్రత్యేక హోదా కోసం ఏప్రిల్ 6న తమ పదవులకు రాజీనామా చేసిన ఎంపీలు మరి కాసేపట్లో లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ను కలువనున్నారు. ఈ మేరకు వారు లోక్సభ వద్దకు చేరుకున్నారు. తమ రాజీనామాలు ఆమోదించాలని మరోమారు వారు కోరనున్నారు.