నేను బచ్చా అయితే.. నా చేతిలో ఓడిపోయిన నిన్ను ఏమనాలి బాబూ?ఇచ్చిన ప్రతీ హామీని సీఎం వైయస్ జగన్ నెరవేర్చారుటీడీపీ గూండాలు మేకా వెంకటరెడ్డిని హత్య చేయడం కలచివేసింది సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’
వెల్లోకి దూసుకెళ్లిన వైయస్ఆర్సీపీ ఎంపీలు
08 Feb 2018 12:46 PM
న్యూఢిల్లీ: విభజన చట్టం హామీల అమలు కోసం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటట్లో ఎంపీలు పోరాటం కొనసాగిస్తున్నారు. గురువారం లోక్సభలో పార్టీ ఎంపీలు వెల్లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. ఏపీకి న్యాయం చేయాలని సభలో కోరారు. అయినా కూడా స్పీకర్ పట్టించుకోకుండా సభను కొనసాగిస్తున్నారు.