కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
పార్లమెంట్లో ఎంపీల ధర్నా
19 Mar 2018 10:03 AM
ఢిల్లీ: ప్రత్యేక హోదా సాధనకు వైయస్ఆర్సీపీ ఎంపీలు తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. సోమవారం ఉదయం పార్లమెంట్ ఆవరణలో ఎంపీలు ధర్నా నిర్వహించారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ నినదించారు. ఎంపీల ఆందోళనకు పలు పార్టీల సభ్యులు మద్దతు తెలిపారు.