పార్ల‌మెంట్‌లో ఎంపీల ధ‌ర్నా


ఢిల్లీ: ప‌్ర‌త్యేక హోదా సాధ‌న‌కు వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలు త‌మ ఆందోళ‌న కొన‌సాగిస్తున్నారు. సోమ‌వారం ఉద‌యం పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో ఎంపీలు ధ‌ర్నా నిర్వ‌హించారు. ప్ర‌త్యేక హోదా ఆంధ్రుల హ‌క్కు అంటూ నిన‌దించారు. ఎంపీల ఆందోళ‌న‌కు ప‌లు పార్టీల స‌భ్యులు మ‌ద్ద‌తు తెలిపారు.

తాజా వీడియోలు

Back to Top