రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
అవిశ్వాస తీర్మానంపై ఏడో సారి నోటీసు
27 Mar 2018 9:51 AM
ఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో పార్లమెంట్లో చర్చ జరపాలని కోరుతూ కేంద్రంపై వైయస్ఆర్సీపీ 7వ సారి అవిశ్వాస తీర్మానం నోటీసు అందజేసింది. ఈ మేరకు పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి లోక్సభ సెక్రటరీ జనరల్కు నోటీసులు అందజేశారు. ఈ రోజైనా అవిశ్వాస తీర్మానంపై చర్చకు అనుమతించాలని ఎంపీలు కోరారు.