టీడీపీ గూండాలు మేకా వెంకటరెడ్డిని హత్య చేయడం కలచివేసింది సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం
లోక్సభ సెక్రటరీ జనరల్కు నోటీసులు
23 Mar 2018 12:28 PM
ఢిల్లీ: అవిశ్వాస తీర్మానంపై ఆరోసారి వైయస్ఆర్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి నోటీసులు అందజేశారు. లోక్సభ సెక్రటరీ జనరల్కు నోటీసులు అందజేసిన ట్లు ఆయన చెప్పారు. అవిశ్వాస తీర్మానంపై సభలో చర్చ జరిగేలా చూడాలని ఆయన కోరారు.