మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
ఐదో సారి అవిశ్వాస తీర్మానం నోటీసు
21 Mar 2018 12:43 PM
ఢిల్లీ: లోక్సభ ముందుకు మరోసారి వైయస్ఆర్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అవిశ్వాస తీర్మానం నోటీసు అందజేశారు. ఇవాళ ఉదయం లోక్సభ ప్రారంభం అయిన 30 సెకండ్లకే వాయిదా పడింది. దీంతో అవిశ్వాస తీర్మానం నోటీసులు ఐదో సారి లోక్సభ సెక్రటరీకి అందజేశారు. సభలో ప్రత్యేక హోదాపై చర్చ జరిగే వరకు నోటీసులు ఇస్తునే ఉంటామని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. మరోవైపు రాజ్యసభలో వైయస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రత్యేక హోదాపై నినాదాలు చేశారు.