జన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్
హోదా సాధించే వరకూ సైనికుల్లా పనిచేస్తాం
07 Apr 2018 11:31 AM
ఢిల్లీ: ఐదుకోట్ల మంది ఆంధ్రలు హక్కు ప్రత్యేక హోదా సాధించే వరకూ సైనికుల్లా పోరాడుతామని కడప ఎంపీ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుతున్న పరిస్థితులను ప్రజలు గమనిస్తున్నారని, హోదాతో సహా విభజన హామీలన్నీ అమలు చేయాని అవినాష్ రెడ్డి డిమాండ్ చేశారు. అప్పటి వరకూ తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. మరో ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం ఎంపీలు దొంగ దీక్షలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. తమకు పదవుల కంటే ప్రజలే ముఖ్యమని అన్నారు.