నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంప్రజా ప్రభుత్వ ఎజెండా– మన జెండానాపై యుద్ధానికి కలిసి కట్టుగా వస్తున్నారు
కరవు తాడవిస్తోన్న పట్టదా..
12 Nov 2018 5:15 PM
ట్విట్టర్ వేదికగా చంద్రబాబును ప్రశ్నించిన ఎంపీ విజయసాయి రెడ్డి
రాష్ట్రంలో కనీవినీ ఎరుగుని రీతిలో కరువు తాండవిస్తోందని వైయస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు.ట్విట్టర్ వేదికగా చంద్రబాబును ప్రశ్నించారు. 320 మండలాలను కరువు కాటేసిందని ఆదుకునే దిక్కులేక సీమలో వేల సంఖ్యలో వలసలు మొదలయ్యాయన్నారు. ఊళ్లకు ఊళ్లే ఖాళీ అవుతున్నాయని అన్నదాతల ఆక్రోశం పట్టించుకోని నీరో(నారా) చక్రవర్తి మాత్రం కూటమి రాజకీయాల్లో తలమునకలైపోయారన్నారు.