రేపు సీఎం వైయస్ జగన్ నామినేషన్మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరిక
విశాఖ బహిరంగ సభ చ్రరితలో నిలిచిపోతోంది
08 Sep 2018 5:38 PM
చ్రరితలో నిలిచిపోయే విధంగా విశాఖపట్నంలో జరిగే భారీ బహిరంగ జరుగుతుందని వైయస్ఆర్సీపీ నేత విజయసాయి రెడ్డి అన్నారు. గత నెల 14న విశాఖ జిల్లాలో ప్రజా సంకల్పయాత్ర ప్రవేశించిన తర్వాత నేడు విశాఖ నగరానికి ప్రవేశించిందన్నారు. ఇక్కడ ఏర్పాటుచేసిన∙ముఖద్వారానికి ప్రాధాన్యత వుందని శంఖరావం విజయానికి సంకేతమని, అలాగే మద్యం బాటిళ్ల నమూనా దశలవారీగా మద్యపాన నిషేధం విధించడం జరుగుతుందని చెప్పడానికేనన్నారు. మద్యపాన నిషేధం విధించాలని మహిళలు కోరుతున్నారని అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యపాన నిషేధం దశలవారీగా అమలు జరుగుతుందన్నారు. నవరత్నాలకు మరింత పదును పెట్టి, ప్రజల వద్ద నుంచి అభిప్రాయాలను సేకరించి ప్రయోజనకరంగా తీర్చిదిద్దుతామన్నారు. ఏపీ అభివృద్ధికి దోహదపడే విధంగా మేనిఫెస్టో రూపకల్పన జరుగుతుందన్నారు.