కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
కేంద్ర ఎన్నికల కమిషన్ను కలవనున్న విజయసాయిరెడ్డి
09 Feb 2018 1:23 PM
ఢిల్లీ: రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరుతూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కేంద్ర ఎన్నికల కమిషన్ను మధ్యాహ్నం 3 గంటలకు కలవనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ఎమ్మెల్యేల కొనుగోలు, ఫిరాయింపులపై సీఈసీని కలిసి ఫిర్యాదు చేయనున్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన వ్యక్తి దగ్గరుండి కాలరాస్తున్నారని, వందల కోట్లు వెచ్చించి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఎంపీలను కొనుగోలు చేశారని, అనైతిక విలువలన ప్రోత్సహిస్తున్న చంద్రబాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయనున్నారు.