ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువ
పోలవరం వైయస్ఆర్ కల
12 Jun 2018 12:12 PM
తిరుపతి: పోలవరం ప్రాజెక్టు నిర్మించడం దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి కల అని వైయస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారని ఆయన మండిపడ్డారు. మీ అబద్ధాలతో ప్రజలను మరోసారి మోసం చేయలేరని హెచ్చరించారు. ఇప్పటి వరకు చంద్రబాబు రూ.3 లక్షల కోట్లు విదేశాలకు తరలించారని ఆరోపించారు. రానున్న రోజుల్లో చంద్రబాబు, లోకేష్ జైలుకు వెళ్లక తప్పదని పేర్కొన్నారు. దేవుడి డబ్బును సైతం చంద్రబాబు , లోకేష్ దోచుకుంటున్నారని విమర్శించారు.