‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 17వ రోజు షెడ్యూల్ వైయస్ జగన్పై దాడి చేయించిన అసలు దొంగ చంద్రబాబే..! ఓటుకు నోటు కేసు.. చంద్రబాబును నిందితుడిగా చేర్చాలివైయస్ జగన్ మళ్లీ తప్పకుండా గెలుస్తారుఏపీలో ‘ఫ్యాన్’దే హవా.. శ్రీ సీతారాముల ఆశీస్సులతో సకల శుభాలు కలగాలి ప్రతి ఇంట్లో జగనే కావాలి.. జగనే రావాలి అంటున్నారు పేదలకు మంచిచేస్తున్నందుకే జగనన్నపై వారికి ద్వేషంసీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై చర్యలు తీసుకోండి ఆర్బీకేల సహకారంతో మేమంతా సకాలంలో పంటలు వేయగలుగుతున్నాం
టీడీపీ ప్రలోభాలపై ఈసీకి ఫిర్యాదు
06 Mar 2018 12:51 PM
ఢిల్లీ: రాజ్యసభ ఎన్నికల కోసం తెలుగు దేశం పార్టీ మరోమారు ప్రలోభాలకు తెర లేపింది. ఈ నెలలో జరుగనున్న రాజ్యసభ ఎన్నికల్లో తమ అభ్యర్థికి ఓటు వేయాలని ఏపీలోకి ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన టీడీపీ మంత్రి వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతూ ఆడియో టేపులతో దొరికిపోయారు. ఆ ఆడియో టేపులతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇవాళ ప్రధాన ఎన్నికల అధికారిని కలిసి ఫిర్యాదు చేశారు. గతంలో ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు కూడా ఆడియో, వీడియో టేపులతో దొరికిపోయి దేశవ్యాప్తంగా అప్రతిష్టపాలయ్యారు. ఇది చాలదన్నట్లు మరోమారు చంద్రబాబు ఆదేశాలతో ఆ పార్టీ మంత్రి ప్రలోభాలకు గురి చేస్తూ అడ్డంగా దొరికిపోయారు.