చంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంప్రజా ప్రభుత్వ ఎజెండా– మన జెండా
బాబు అరాచక పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
27 May 2018 3:16 PM
విశాఖ: చంద్రబాబు అరాచక పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని వైయస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఆదివారం గాజువాక నియోజకవర్గంలోని వైయస్ఆర్సీపీ బూత్ కమిటీ కన్వీనర్ల శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బాబు పాలనలో ఏ ఒక్కరన్న సంతోషంగా ఉన్నారా అని ప్రశ్నించారు. రాజన్న రాజ్యం రావడానికి కార్యకర్తలు మరో పది నెలలు ఓపికతో పని చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని సూచించారు. రానున్న ఎన్నికల్లో విశాఖ జిల్లాలో 15 నియోజకవర్గాల్లో వైయస్ఆర్సీపీ జెండాలు ఎగురవేయాలన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకపాలనకు చరమ గీతం పాడుదామన్నారు. బాబు విదేశాలకు పారిపోవడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.