జన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్
ఎంపీ దీక్షకు ఎమ్మెల్యేల సంఘీభావం
11 Sep 2017 3:03 PM
నెల్లూరుః
దుగ్గరాజపట్నం పోర్టు కోసం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వరప్రసాదరావు చేపట్టిన ఒక్క రోజు నిరాహారదీక్షకు ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్రెడ్డి, అనిల్కుమార్ యాదవ్, సంజీవయ్యలు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకాణి మాట్లాడుతూ..ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయని చంద్రబాబు ఏ మొహం పెట్టుకొని ఇంటింటికీ కార్యక్రమం చేపట్టారని ప్రశ్నించారు. చంద్రబాబు చేపట్టిన ఇంటింటికీ కార్యక్రమలో పాల్గొనేందుకు టీడీపీ నేతలే జంకుతున్నారని ఎద్దేవా చేశారు. దుగ్గరాజుపట్నం విషయంలో ప్రభుత్వం స్పందించాలని కోరారు.