మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
రాజీనామాలకు కట్టుబడి ఉన్నాం
05 Apr 2018 4:54 PM
ఢిల్లీ: ప్రత్యేక హోదా సాధనకు ఈ నెల 6వ తేదీన ఎంపీ పదవులకు రాజీనామాలు చేస్తున్నట్లు వైయస్ఆర్సీపీ ఎంపీ వరప్రసాద్ తెలిపారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేశాయన్నారు. పార్లమెంట్ సాక్షిగా ఇస్తామన్న హామీని నీరుగార్చారని మండిపడ్డారు. ప్రభుత్వాల తీరుకు నిరసనగా నాలుగేళ్లుగా వైయస్ఆర్సీపీ పోరాటం చేస్తుందన్నారు. చివరి అస్త్రంగా ఎంపీ పదవులకు రాజీనామా చేస్తున్నామని ఆయన ప్రకటించారు. అనంతరం ఏపీ భవన్లో ఆమరణ నిరాహార దీక్షలు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించే వరకు పోరాటం కొనసాగుతుందని ఎంపీ తేల్చి చెప్పారు.