కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
కేంద్ర మంత్రిని కలిసిన ఎంపీ మిథున్రెడ్డి
27 Nov 2017 3:03 PM
ఢిల్లీ: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి సోమవారం కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్ను కలిశారు. ఫాతిమా మెడికల్ కాలేజీ విద్యార్థుల సమస్యలపై జోక్యం చేసుకోవాలని ఎంపీ మిథున్రెడ్డి వినతిపత్రం అందజేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపి విద్యార్థులను ఏదో ఒక కాలేజీలో చేర్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.