సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్
సోషల్ మీడియాను ఆయుధంగా చేసుకోండి
28 May 2018 11:00 AM
బెంగళూరు: సోషల్ మీడియాను ఆయుధంగా చేసుకొని టీడీపీ ప్రభుత్వ అవినీతి పాలనను, వైఫల్యాలను ఎండగట్టాలని ఎంపీ మిథున్రెడ్డి వైయస్ఆర్సీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బెంగుళూరులో నిర్వహించిన వైయస్ఆర్ కుటుంబం ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన ఆయన మాట్లాడుతూ..ఏపీలో అవినీతి పాలన సాగుతోందని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ప్రతి ఓటూ కీలకమని, ప్రతి ఒక్కరూ వైయస్ఆర్సీపీకి ఓటు వేసి వైయస్ జగన్ను సీఎం చేయాలని కోరారు. వైయస్ జగన్ ప్రకటించిన నవరత్నాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.