మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
అవిశ్వాస తీర్మానానికి నోటీసు
15 Mar 2018 12:55 PM
ఢిల్లీ: ప్రత్యేక హోదా సాధనకు వైయస్ఆర్సీపీ దూకుడు పెంచింది. కేంద్రంపై అవిశ్వాస తీర్మానానికి వైయస్ఆర్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి నోటీసు ఇచ్చారు. కొద్దిసేపటి క్రితం లోక్సభ సెక్రటరీ జనరల్కు ఆయన నోటీసులు అందజేశారు. ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీని కేంద్ర ప్రభుత్వం విస్మరించిందని ఆయన నోటీసులో పేర్కొన్నారు. సభలో అవిశ్వాసాన్ని కేంద్ర ప్రభుత్వం ఎదుర్కొవాలని ఆయన కోరారు.