మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
ఉద్యోగుల అరెస్ట్లు దుర్మార్గం..
01 Sep 2018 6:38 PM
చంద్రబాబు నియంతలా వ్యవహరిస్తున్నారు..
అనంతపురంః చంద్రబాబు నియంతలా వ్యవహరిస్తున్నారని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి విమర్శించారు. ఉద్యోగులను అరెస్ట్ చేయడం దుర్మార్గం చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా చేసే ఉద్యమాలను అణచివేయడం అప్రజాస్వామికం అన్నారు. వైయస్ జగన్ సీఎం అయిన వెంటనే సీసీఎస్ను రద్దు చేస్తారన్నారు.