మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
బూత్ కమిటీకి అధిక ప్రాధాన్యత
05 May 2018 3:19 PM
ప్రకాశం: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ కమిటీకి లేని ప్రాధాన్యత బూత్ కమిటీలకు ఉందని ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. వైయస్ఆర్సీపీ గెలుపు కోసం లక్షలాది కుటుంబాలు ఎదురుచూస్తున్నాయని చెప్పారు. బూత్ కమిటీ సభ్యులంతా సంఘటితంగా ఉండాలని ఆయన సూచించారు. ఓటు లేని వారికి ఓటు రాయించాలని తెలిపారు.