కర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారు
ప్రజా సంకల్ప యాత్ర విజయవంతం కావాలని..
03 Feb 2018 12:35 PM
తిరుపతి: ప్రజా సంకల్ప యాత్ర విజయవంతం కావాలని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు పలువురు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్రెడ్డి, ఎమ్మెల్యేలు అనిల్కుమార్, జోగులు వీఐపీ దర్శనంలో శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేసి వారిని ఆశీర్వదించారు. ప్రజలు సుఖశాంతులతో జీవించాలని వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతం కావాలని స్వామివారిని కోరామని ఎమ్మెల్యేలు తెలిపారు.