మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
స్పీకర్ ను కలవనున్నవైఎస్సార్సీపీ బృందం
05 Mar 2016 10:16 AM
హైదరాబాద్) అసెంబ్లీ సమావేశాలకు ముందే స్పీకర్ కోడెల శివప్రసాద్ ను కలవాలని వైఎస్సార్సీపీ శాసనసభ పక్షం నిర్ణయించింది. ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సూచనల మేరకు సీనియర్ ఎమ్మెల్యేల బృందం అసెంబ్లీకి వెళుతోంది. పార్టీ నుంచి వెళ్లిపోయి తెలుగుదేశం కండువా కప్పుకొన్న ఎనిమిది మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా చేయాలని విన్నవించనున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు చూపించిన ప్రలోభాలకు లోనై నిబంధనలకు, నిబద్దతకు వ్యతిరేకంగా పార్టీ ఫిరాయించిన వైనాన్ని ఆయన దృష్టికి తీసుకొని వెళ్లనున్నారు.