మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
ఇద్దరు ఎమ్మెల్యేల సస్పెన్షన్
17 Dec 2015 12:35 PM
హైదరాబాద్: అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం
వైఎస్సార్సీపీ మీద తెలుగుదేశం ప్రభుత్వం కక్ష కు పాల్పడుతోంది. కెమెరాలకు
అడ్డుగా నిలిచారంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు శివ ప్రసాద్ రెడ్డి,
రామలింగేశ్వర రావు లను సస్పెండ్ చేశారు. సభలో ప్రతిపక్షం గొంతు నొక్కేందుకు
ప్రయత్నిస్తుండటంతో దీనికి నిరసన తెలిపేందుకు విపక్షం ప్రయత్నించింది.
ఇందులో భాగంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. కానీ, ఇందులో
కెమెరాలకు అడ్డు గా కనిపించారంటూ ఇద్దరు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు.
వైఎస్సార్సీపీ మీద తెలుగుదేశం ప్రభుత్వం కక్ష కు పాల్పడుతోంది. కెమెరాలకు
అడ్డుగా నిలిచారంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు శివ ప్రసాద్ రెడ్డి,
రామలింగేశ్వర రావు లను సస్పెండ్ చేశారు. సభలో ప్రతిపక్షం గొంతు నొక్కేందుకు
ప్రయత్నిస్తుండటంతో దీనికి నిరసన తెలిపేందుకు విపక్షం ప్రయత్నించింది.
ఇందులో భాగంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. కానీ, ఇందులో
కెమెరాలకు అడ్డు గా కనిపించారంటూ ఇద్దరు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు.