కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
ప్రతిపక్ష నేత మైక్ కట్... స్పీకర్ పోడియం వద్ద మ్మెల్యేల నిరసన
07 Mar 2017 10:45 AM
ఏపీ అసెంబ్లీః బీసీ సంక్షేమం విషయమై సభ దద్దరిల్లింది . నూతన అసెంబ్లీ భవనంలోనూ ప్రభుత్వ తీరు మారలేదు. ప్రధాన ప్రతిపక్షం గొంతు నొక్కుతోంది. ప్రతిపక్ష నేత ప్రసంగానికి స్పీకర్ అడుగడుగునా ఆటంకం సృష్టిస్తున్నారు. 2014–2015లో బీసీలకు ఎంత ఖర్చు చేశారో చెప్పారు. అందులో రూ.200 కోట్లు ఖర్చు చేశారు. ప్రతి ఏటా రూ.10 వేల కోట్లు ఇస్తామన్నారు. ఇప్పటి వరకు ఎంత వరకు కేటాయించారు. 2015–2016లో ఎంత ఖర్చు చేశారంటే..అని వైయస్ జగన్ ప్రసంగిస్తుండగా స్పీకర్ మైక్ కట్ చేశారు. ప్రతిపక్ష సభ్యులు ఎంతగా స్పీకర్ను కోరినా ఆయన లెక్క చేయకుండా టీడీపీ ఎమ్మెల్యే జనార్ధరెడ్డికి మాట్లాడేందుకు మైక్ ఇచ్చారు. నిరసనగా వైయస్సార్సీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. ప్రతిపక్ష నేతకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో, స్పీకర్ సభను వాయిదా వేశారు.