అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్
కాసేపట్లో స్పీకర్ను కలువనున్న వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు
08 Nov 2017 11:07 AM
అమరావతి: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే వంతల రాజేశ్వరిని అనర్హురాలిగా గుర్తించాలని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కాసేపట్లో స్పీకర్ కోడెలా శివప్రసాదరావును కలువనున్నారు. ఇటీవల వంతల రాజేశ్వరి టీడీపీలో చేరారు. ఆమెపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు స్పీకర్కు ఫిర్యాదు చేయనున్నారు. అలాగే గతంలో పార్టీ మారిన 21 మంది ఎమ్మెల్యేలపై కూడా చర్యలు తీసుకోవాలని మరోమారు కోరే అవకాశం ఉంది.