కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు
కార్పొరేషన్ కార్యలయం వద్ద ఎమ్మెల్యేల ధర్నా
26 Sep 2016 12:44 PM
నెల్లూరు: షెడ్యూల్డ్ కులాల సబ్ప్లాన్ కింద మంజూరైన నిధులను ఖర్చుచేయకపోవడాన్ని నిరసిస్తూ నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయం వద్ద వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ధర్నా నిర్వహించారు. సబ్ప్లాన్ కింద మంజూరైన నిధులను ఖర్చు చేయకపోవడం పట్ల కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, అనిల్కుమార్ యాదవ్ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. చివరకు కమిషనర్ హామీతో వారు ఆందోళన విరమించారు. పేదలపై వివక్ష చూపడం పట్ల ప్రభుత్వ తీరును తప్పుబట్టారు.