మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
ప్రివిలేజ్ కమిటీ విచారణకు హాజరైన ఎమ్మెల్యేలు
26 Oct 2016 12:20 PM
హైదరాబాద్ః అసెంబ్లీ కమిటీ హాల్లో ప్రివిలేజ్ కమిటీ సమావేశమైంది. గత సమావేశాల్లో జరిగిన గందరగోళంపై వివరణ ఇచ్చేందుకు ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, ముత్యాల నాయుడు, కంబాల జోగులు, కిలివేటి సంజీవయ్య కమిటీ ముందు హాజరయ్యారు. కాగా, ఇటీవల అసెంబ్లీలో ప్రత్యేకహోదాపై గళం విప్పిన వైయస్సార్సీపీ ఎమ్మెల్యేలపై టీడీపీ కక్షసాధింపుకు పాల్పడుతోంది. హోదా కోసం చర్చకు పట్టుబట్టినందుకు ప్రతిపక్ష సభ్యుల గొంతు నొక్కూతూ సభా నియమాలను మంటగల్పుతోంది.