చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
నల్ల బ్యాడ్జీలతో వైెఎస్సార్సీపీ సభ్యుల హాజరు
22 Mar 2016 8:55 AM
హైదరాబాద్) అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరు కావాలని వైెఎస్సార్సీపీ నిర్ణయించింది. నిన్న పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ అధ్యక్షతన శాసనసభ పక్షం సమావేశం అయింది. అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాలు, కోర్టు అంశాల్ని చర్చించింది. అందుచేత నల్ల బ్యాడ్జీలతో సభకు హాజరు కావాలని నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా సభకు వైెస్సార్సీపీ సభ్యులు నల్ల బ్యాడ్జీలతో తరలి వచ్చారు.