మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
టీడీపీ, బీజేపీలు మోసం చేశాయి
30 May 2018 1:07 PM
వైయస్ఆర్: రాష్ట్ర ప్రజలను బీజేపీ, టీడీపీలు మోసం చేశాయని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి విమర్శించారు. టీడీపీ మహానాడు పెద్ద మాయ అని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన 600 హామీల గురించి మాట్లాడలేదని, జేసీ దివాకర్రెడ్డికి ప్రజాక్షేత్రంలో ఓటమి తప్పదని హెచ్చరించారు.