మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
ఒక్క ఇల్లు కట్టించలేని అసమర్థుడు చంద్రబాబు
18 Jun 2018 2:06 PM
అనంతపురం: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి నిరుపేదలకు 48 లక్షల పక్కా ఇల్లు నిర్మించార ని, ఒక్క ఇల్లు కట్టించలేని అసమర్థుడు చంద్రబాబు అని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్రెడ్డి విమర్శించారు. ఉరవకొండలో పేదలకు వైయస్ రాజశేఖరరెడ్డి 89 ఎకరాలు కొనుగోలు చేశారన్నారు. మహానేత హయాంలో కేటాయించిన భూమిని పంపిణీ చేసేందుకు మండలి చీఫ్ విప్ పయ్యావుల కేశవ్ అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. ఉరవకొండలో పయ్యవుల బ్రదర్స్ కుటుంబ పాలన సాగుతుందని ధ్వజమెత్తారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు నిధులు కేటాయించకుండా కక్షసాధింపు మంచిది కాదని హితవు పలికారు.