మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
టీడీపీ నేతలకు కునుకు లేదు
28 Jun 2018 1:30 PM
ఎమ్మెల్యే ఆర్కే రోజా
హైదరాబాద్: వైయస్ జగన్కు వస్తున్న ప్రజాదరణతో టీడీపీ కంటి మీద కునుకు లేదని ఎమ్మెల్యే రోజా అన్నారు. ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు తన మంత్రి దేవినేని ఉమాను కేసీఆర్ వద్దకు పంపించారని ఆమె ఆరోపించారు. లోకేష్ లీకులు, కళా వెంకట్రావ్ లీకులు, యనమల రామకృష్ణుడు లీకులు ఎక్కువయ్యాయన్నారు. టీటీడీని భ్రష్టుపట్టించింది చంద్రబాబే అని విమర్శించారు.