మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
3వ రోజు రోజా పాదయాత్ర
30 Nov 2017 12:30 PM
చిత్తూరు: గాలేరు-నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు సాధన కోసం నగరి ఎమ్మెల్యే ఆర్.కె.రోజా చేపట్టిన పాదయాత్ర మూడో రోజుకు చేరింది. ఈ నెల 28న నగరిలోని సత్రవాడ నుంచి ప్రారంభమై పాదయాత్ర తిరుమల వరకు సాగనుంది. డిసెంబరు 2వ తేదీ శ్రీవారిని దర్శించుకుని ప్రాజెక్టు త్వరగా పూర్తయ్యేలా చూడాలని రోజా ప్రత్యేక పూజలు చేయనున్నారు. రోజా చేపట్టిన పాదయాత్రకు నియోజకవర్గంలో విశేష స్పందన వస్తోంది. పలువులు ఈ యాత్రకు సంఘీభావం తెలుపుతున్నారు.