చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
పేదలు ఇప్పుడు గుర్తుకొచ్చారా బాబూ?
05 Jul 2018 4:46 PM
తిరుపతి: పేదలందరికీ ఇళ్లు కట్టిస్తామని చంద్రబాబు మరోసారి డ్రామాలాడుతున్నారని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు. తిరుపతిలో గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. నాలుగేళ్లు గుర్తు రాని పేదలు ఇప్పుడు గుర్తుకొచ్చారా అని ఆమె ప్రశ్నించారు. ఆరు నెలల్లో 19 లక్షల ఇళ్లు ఎలా కట్టిస్తారని ఆమె నిలదీశారు. చంద్రబాబు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలే అన్నారు. ఇళ్ల నిర్మాణాల పేరుతో రూ. వేల కోట్లు దోచుకోవడానికి చంద్రబాబు, మంత్రి నారాయణ యత్నించారని ఆరోపించారు.