కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
వైయస్ జగన్తోనే అన్ని వర్గాలకు న్యాయం
23 Jul 2018 2:48 PM
– వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా
– చిరు వ్యాపారులకు తోపుడు బండ్ల పంపిణీ
తిరుపతి: రాష్ట్రానికి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా పేర్కొన్నారు. నగరిలో చిరు వ్యాపారులకు వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే రోజా అండగా నిలబడ్డారు. సొంత నిధులతో వ్యాపారులకు తోపుడు బంగ్లు పంపిణీ చేసి దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ..అబద్ధపు హామీలతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు. జన్మభూమి కమిటీల పేరుతో టీడీపీ నేతలు విచ్చలవిడిగా దోచుకుంటున్నారని విమర్శించారు.