రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
కృష్ణ పట్నం పోర్టు యాజమాన్యం కోసమే
14 Sep 2018 11:44 AM
నెల్లూరు: రామాయపట్నం పోర్టుపై చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి మండిపడ్డారు. మేజర్ పోర్టు ఇస్తామని కేంద్రం చెబుతున్నా, కృష్ణ పట్నం పోర్టు యాజమాన్యం కోసం మైనర్ పోర్టుగా మార్చారని విమర్శించారు.