రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
విష జ్వర మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే
31 Aug 2018 1:50 PM
– ప్రభుత్వం స్పందించకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా
– వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే రాజన్న దొర
విజయనగరం: విష జ్వర మరణాలన్నీ కూడా ప్రభుత్వ హత్యలే అని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే రాజన్న దొర పేర్కొన్నారు. సాలూరు మండలం కరాసువలసలో విషజ్వరాలు ప్రబలి 15 రోజుల్లో 9 మంది మృత్యువాతపడ్డారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు విష జ్వరాలతో వరుసగా చనిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రోజుల్లో ప్రభుత్వం స్పందించకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఆయన హెచ్చరించారు.