మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
వైయస్ఆర్సీపీది నిజమైన పోరాటం
25 Jun 2018 3:37 PM
వైయస్ఆర్ జిల్లా: ప్రత్యేక హోదా, ఉక్కు ఫ్యాక్టరీ కోసం వైయస్ఆర్సీపీ చిత్తశుద్ధితో పోరాటం చేస్తుందని ఎమ్మెల్యే రఘురామిరెడ్డి పేర్కొన్నారు. రాజంపేట మహాధర్నాలో ఆయన మాట్లాడుతూ..వైయస్ఆర్సీపీ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం తమ పదవులకు రాజీనామా చేసి ఆరు రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేశారని, వారిది చిత్తశుద్ధి అయిన పోరాటమన్నారు. టీడీపీ ఎంపీ మాత్రం రాజీనామా చేయకుండా దొంగ దీక్ష చేస్తున్నారని విమర్శించారు. ఆయనకు కాంట్రాక్ట్లు ముఖ్యమని, ప్రజల ప్రయోజనాలు పట్టవన్నారు.