రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ
ఐదో రోజుకు చేరుకున్న ఎమ్మెల్యే రాచమల్లు దీక్ష
29 May 2018 11:46 AM
వైయస్ఆర్ జిల్లా: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రొద్దుటూరులో చేపట్టిన రిలే నిరాహార దీక్ష ఐదో రోజుకు చేరుకుంది. అన్నా క్యాంటీన్ కోసం పాతబస్టాండ్లో షాపులను తొలగించేందుకు మున్సిపల్ అధికారులు సమాయత్తం కావడంతో ఎమ్మెల్యే రాచమల్లు ఆందోళన చేపట్టారు. అన్నా క్యాంటీన్ కోసం పేదల పొట్ట కొట్టడం ఏంటని ఆయన ప్రశ్నించారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా పేదలను రోడ్డుపై పడేయాలనుకోవడం సమంజసం కాదని హెచ్చరించారు.