మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు
గిరిజనులు మృత్యువాత పడుతున్నా పట్టదా..!
01 Sep 2018 2:36 PM
విశాఖ: సీజనల్ వ్యాధులతో గిరిజన ప్రాంతాలు అల్లాడుతున్న ప్రభుత్వం పట్టించుకోవడంలేదని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి మండిపడ్డారు. మృతుల సంఖ్యపై కూడా అధికారులు తప్పుడు నివేదికలు ఇస్తున్నారని ఆరోపించారు.వైయస్ జగన్ను కలిసి సమస్యలను వివరించామన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో సరైన వైద్యం అందక గిరిజనులు మృత్యువాతపడుతున్న టీడీపీ నాయకులు, అధికారులు పట్టించుకోని దుస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్ర్రంలో జరుగుతున్న నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు రోడుమీదకు వస్తున్నారన్నారు.