చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
రమణ దీక్షితులు ప్రశ్నలకు ప్రభుత్వం జవాబు చెప్పాలి
05 Sep 2018 1:28 PM
విజయవాడ: టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు అడిగే ప్రశ్నలకు ప్రభుత్వం జవాబు చెప్పాలని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు డిమాండు చేశారు. చంద్రబాబు పాలన దుర్మార్గంగా ఉందన్నారు. ఐవైఆర్ కృష్ణారావుపై చంద్రబాబు కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే కోన రఘుపతి మండిపడ్డారు. ఈ నెల 10న విశాఖలో నిర్వహించే బ్రహ్మణుల ఆత్మీయ సమ్మేళనంలో వైయస్ జగన్ పాల్గొని బ్రాహ్మణుల సంక్షేమంపై చర్చిస్తారన్నారు.