మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
చంద్రబాబు పూటకో అబద్ధం
11 Jul 2018 6:30 PM
విజయవాడ: చంద్రబాబు పూటకో అబద్ధం చెబుతున్నారని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే కోడాలి నాని విమర్శించారు. చంద్రబాబుకు ప్రత్యేక హోదా అవసరం లేదని, ప్యాకేజీ కావాలని ఫైర్ అయ్యారు. ధర్మ పోరాటం అనే మాట మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని ధ్వజమెత్తారు. చంద్రబాబును చూసి ఊసరవెళ్లి కూడా సిగ్గుపడుతుందని పేర్కొన్నారు. ఊసరవెళ్లి కంటే వేగంగా చంద్రబాబు రంగులు మార్చగలడని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా కోసం వైయస్ జగన్ మోహన్ రెడ్డి నాలుగేళ్లుగా పోరాటం చేస్తున్నారని నాని తెలిపారు. ప్రత్యేక హోదా సాధించి తీరుతామని ఆయన స్పష్టం చేశారు.