జన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్
చెరుకు పంటకు రూ.3 వేలు మద్దతు ధర కల్పించాలి
25 Mar 2017 9:48 AM
ఏపీ అసెంబ్లీ: చెరుకు పంటకు రూ.3 వేలు మద్దతు ధర కల్పించాలని ఎమ్మెల్యే కంబాల జోగులు డిమాండ్ చేశారు. శనివారం మీడియా పాయింట్లో ఆయన మాట్లాడారు. గిట్టుబాటు ధర లేక రైతులు ఎంతో బాధపడుతున్నారు. రైతులను పట్టించుకోలేని దుస్థితి నెలకొంది. ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. చెరుకు పంటకు టన్నుకు రూ.2300 ఇస్తున్నారు. ఈ ధర గిట్టుబాటు కావడం లేదు. కనీసం పెట్టుబడులు కూడా చేతికందే పరిస్థితి లేదు. చెరుకుకు రూ.3 వేలు మద్దతు ధర కల్పించాలి. వరికి కూడా రూ.1000 నుంచి రూ.1500లకు పెంచాలని డిమాండ్ చేస్తున్నాం. దీనికోసం ఈ రోజు మేం వాయిదా తీర్మానం ఇచ్చాం. అయితే చర్చ లేకుండా సభను వాయిదా వేశారు. టమోట ధర కిలో రెండు రూపాయలు అయ్యింది. ఇలాంటి పరిస్థితిలో రైతు ఎలా పంటలు పండిస్తారు. ప్రభుత్వం ఒక ఆలోచనతో ముందుకు వచ్చి రైతులను ఆదుకోవాలి.