చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
రైతుల గురించి పట్టించుకునే నాథుడు కరువు
14 Sep 2018 2:23 PM
హైదరాబాద్: రైతుల గురించి చంద్రబాబు ఏనాడు ఆలోచన చేయడం లేదని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి మండిపడ్డారు. రాయలసీమలో తీవ్ర వర్షాభావ పరిస్థితి ఏర్పడిందని, ఈ ప్రాంతం గురించి పట్టించుకునే వారే కేబినెట్లో లేరని ధ్వజమెత్తారు. రైతులకు ఇవ్వాల్సిన బకాయిలు చాలాకాలంగా పెండింగ్లో ఉన్నాయని పేర్కొన్నారు. రైతుల పరిస్థితి అయోమయంలో ఉంటే ఏ రకంగా వ్యవసాయంలో రాష్ట్రం మొదటిస్థానంలో ఉందో చంద్రబాబు సమాధానం చెప్పాలని ఆయన పట్టుబట్టారు.