ఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మ
పార్టీ మారినవారికి మంత్రి పదవులా..?
04 Sep 2018 5:12 PM
వైయస్ఆర్ జిల్లాః . హోదా గురించి అసెంబ్లీలో చర్చకు రానివ్వరని ప్రశ్నిస్తే మైక్ కట్ చేస్తారని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. పార్టీ మారినవారికి మంత్రి పదవులు ఇవ్వడం సిగ్గుచేటని, వారిపై చర్యలు తీసుకుంటే మరుసటి రోజే అసెంబ్లీకి హాజరవుతామన్నారు. వైయస్ఆర్సీపీ నేత రాచముల్లు శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబును పొగడటానికే అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారని విమర్శించారు. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. ప్రతి శాసన సభ్యుడికి నిధులు కేటాయిస్తున్నారా అని ప్రశ్నించారు. వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు పైసా ఇవ్వలేదని, చంద్రబాబు అప్రజాస్వామ్యానికి ఇది నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు.